|
| ఫిష్ ఫ్రై
| |
కావలసిన పదార్థాలు చేపలు - అర కిలో, కారం - టేబుల్ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, జీలకర్ర పొడి - టీ స్పూన్, పసుపు - టీ స్పూన్, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం నచ్చిన చేపలను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పైన తీసుకున్న మసాలా పొడులన్నిటినీ కలిపి సరిపడ ఉప్పు వేసి కలిపి తగినన్ని నీరు పోసి కలపి చేప ముక్కలపై పూసి అర గంట ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక చేప ముక్కల్ని వేసి ఎర్రగా వేయించి తీసి సర్వ్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|