యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐపీఎల్: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102
డర్బన్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 18:18 IST )
ఐపీఎల్ టోర్నీలో భాగంగా డర్బన్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 101 పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్ జట్టు 102 పరుగుల విజయలక్ష్యాన్ని నైట్‌రైడర్స్ జట్టు ముందుంచగలిగింది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో సూపర్‌గా సాగినా అటుపై కోల్‌కతా బౌలర్స్ విజృంభించడంతో భారీస్కోరు సాధించలేకపోయింది. ముఖ్యంగా లాంగ్‌వెల్డట్ 3, అగార్కర్ 2 వికెట్లు చొప్పున పడగొట్టడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు.

దీంతో ఓపెనర్‌గా బరిలో దిగిన ఓజా చేసిన 22 పరుగులే అత్యధికం కావడం విశేషం. ఓజా తర్వాత వార్న్ మాత్రమే 18 పరుగులు చేయగలిగాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దేశవాళీ ట్వంటీ-20 టోర్నీలో యూసఫ్‌పై వేటు
రేపు డెక్కన్- బెంగళూరు రసవత్తర మ్యాచ్
అక్తర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి: పాక్ కోచ్
క్వాలిఫైయింగ్ ఈవెంట్: రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్
యాషెస్ జట్టులో సైమండ్స్‌కు మొండిచెయ్యి
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...