యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
దేశవాళీ ట్వంటీ-20 టోర్నీలో యూసఫ్‌పై వేటు
కరాచీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 17:31 IST )
పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ యూసఫ్ దేశవాళీ ట్వంటీ- 20 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. అతనితోపాటు ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడిన ఇతర పాక్ ఆటగాళ్లు తమ తమ ప్రాంతీయ జట్లలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

పాకిస్థాన్ జాతీయ ట్వంటీ-20 టోర్నమెంట్ సోమవారం లాహోర్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 13 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లలో ఎందులోనూ యూసఫ్‌కు చోటు కల్పించలేదు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరగబోతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లకు ఈ టోర్నీ ద్వారా ప్రాక్టీసు లభించనుంది.

గత ఏడాది ఐసీఎల్‌లో చేరుకముందు వరకు యూసఫ్‌కు లాహోర్ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడేవాడు. ఈసారి మాత్రం ప్రాంతీయ సెలెక్టర్లు యూసఫ్‌కు మొండిచెయ్యి చూపించడం గమనార్హం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీఎల్‌తో సంబంధాలు తెంచుకున్న ఆటగాళ్లను దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రేపు డెక్కన్- బెంగళూరు రసవత్తర మ్యాచ్
అక్తర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి: పాక్ కోచ్
క్వాలిఫైయింగ్ ఈవెంట్: రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్
యాషెస్ జట్టులో సైమండ్స్‌కు మొండిచెయ్యి
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...