యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ ముందంజ
కౌలాలంపూర్ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 19:09 IST )
మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత ఆటగాళ్లు రూపేష్ కుమార్, సనావే థామస్ మంగళవారం ఇక్కడ జరిగిన టోర్నీ క్వాలిఫైయింగ్ రౌండులో విజయం సాధించి, మెయిన్ డ్రాలోకి అడుగుపెట్టారు.

తొలి మ్యాచ్‌లో భారత జోడి 21-16 21-14 తేడాతో స్థానిక జోడి యావో హాన్- హాంగ్ కెంగ్ య్యూలను 26 నిమిషాల్లోనే మట్టికరిపించింది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో కాహ్ మింగ్ చూయ్- జెంగ్ లిన్ పాంగ్‌పై 22-20 21-19 తేడాతో 30 నిమిషాల్లో విజయం సాధించారు

బుధవారం జరిగే తొలి రౌండు మ్యాచ్‌లో భారత జోడి మూడో సీడ్ తైవాన్ జోడి హుంగ్ లింగ్ చెన్- యు లాంగ్ లిన్‌లతో తలపడతారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్‌పై పరాజయం: బ్యాటుతో కొట్టుకున్న అఫ్రిది
కివీస్ టెస్ట్ సిరీస్ పొడిగింపు: భారత్ ప్రతిపాదన
చెన్నై ఓపెన్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
షోయబ్‌ను అమ్మకానికి పెట్టిన నైట్‌రైడర్స్
ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
హాప్‌మేన్ కప్: ఇటలీపై రష్యా విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...