యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ గేమ్స్: సీజీఎఫ్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 14:28 IST )
ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ గేమ్స్ జరుగుతుందని గేమ్స్ అధ్యక్షుడు మైఖేల్ ఫెన్నెల్ తెలిపారు. ముంబయిలో తీవ్రవాద దాడుల నేపథ్యంలో వేదికను మార్చనున్నట్టు వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు.

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ క్రీడలను ఢిల్లీనుంచి మరో వేదికకు మార్చే అంశం ఎక్కడా ప్రస్తావనకు రాలేదని, ఇటీవలి మీడియా నివేదికల కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచేందుకు మరో నగరాన్ని సంప్రదించడం కూడా జరగలేదన్నారు.

ఈ క్రీడలకోసం సరైన రీతిలో భద్రత ప్రణాళిక రూపొందించడంలో ప్రస్తుతం సీజీఎఫ్ పాలు పంచుకుంటోందన్నారు. దీనికోసం సంబంధిత అధికారులు, భారత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, నిర్వాహక కమిటీలతో కలసి పని చేస్తున్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే ధోనీ
పఠాన్ బ్రదర్స్ జోరుతో బరోడా గెలుపు
హైదరాబాద్‌పై జాఫర్ అజేయ డబుల్ సెంచరీ
చెన్నై ఓపెన్‌కు డావిడెంకో, బ్రయాన్ సోదరులు
రంజీలో రాజస్థాన్‌పై సౌరాష్ట్ర ఇన్నింగ్స్ విజయం
ఆంధ్రపై ఆధిక్యం దిశగా తమిళనాడు జోరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...