యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
వారం రోజుల ముందుగానే ఇరానీ కప్ సమరం
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 27 ఆగస్టు 2008   ( 17:20 IST )
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ఢిల్లీ, రెస్ట్ ఆఫ్ ఇండియాల మధ్య జరిగే ఇరానీ కప్ సమరం వారం రోజుల ముందుగానే ప్రారంభం కానుంది. బీసీసీఐ బుధవారం వెల్లడించిన వివరాలు ప్రకారం ఇరాన్ కప్ సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు వడోదరాలో జరగనుంది.

స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపికచేసిన ప్రాబబుల్స్‌లోని ఆటగాళ్లందరూ ఈ ఇరానీ కప్‌లో ఆడతారని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇరానీ కప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1-5 మధ్య జరగాల్సి ఉంది.

టీం ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 29న భారత్ చేరుకోనుంది. ఈ టెస్ట్ సిరీస్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10 వరకు జరుగుతుంది. సిరీస్‌లోని నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు బెంగుళూరు, మొహలీ, ఢిల్లీ, నాగ్‌పూర్‌ల్లో జరుగుతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్ రద్దు
యూఎస్ ఓపెన్: రెండో రౌండులో ఇవనోవిచ్
పాకిస్థాన్ హాకీ కోచ్ ఖ్వాజా జకాఉద్దీన్ రాజీనామా
యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసంపై ఫెదరర్ దృష్టి
సుషీల్ కుమార్, విజేందర్ సింగ్‌లకు ఘనస్వాగతం
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌: 70వ స్థానంలో సానియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...