యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్ రద్దు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 27 ఆగస్టు 2008   ( 13:14 IST )
భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్‌ను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబర్ 29న ప్రారంభం కావాలిసి ఉంది. అయితే నిర్వాహకులు భద్రతాపరమైన అనుమానాలను లేవనెత్తడంతో ఈ ఏడాది టోర్నీని రద్దు చేసినట్టు ఏటీపీ వెల్లడించింది.

ఈ టోర్నమెంట్‌లో ఆడే ఆటగాళ్లకు 4 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీను అందజేస్తారు. అయితే ప్రస్తుతం టోర్నమెంట్ రద్దవడంతో ఈ ప్రైజ్‌మనీ ఏటీపీ పెన్షన్ ఫండ్‌కు వెళ్లనుంది. బెంగుళూరు నగరంలో గత నెల 25న సంభవించిన బాంబు పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూఎస్ ఓపెన్: రెండో రౌండులో ఇవనోవిచ్
పాకిస్థాన్ హాకీ కోచ్ ఖ్వాజా జకాఉద్దీన్ రాజీనామా
యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసంపై ఫెదరర్ దృష్టి
సుషీల్ కుమార్, విజేందర్ సింగ్‌లకు ఘనస్వాగతం
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌: 70వ స్థానంలో సానియా
సెలక్టర్ల దృష్టిలో పడాలంటే ఏం చేయాలి: ఆకాశ్ చోప్రా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...