|
| బీజింగ్ ఒలింపిక్స్: అంజూ విఫలం, కమల్ ముందంజ |
| బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 15:26 IST ) | |
భారత అత్యుత్తమ అథ్లెటిక్స్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జి బీజింగ్ ఒలింపిక్స్ లాంగ్ జంప్ ఫైనల్స్లోకి అడుగుపెట్టడంలో విఫలం అయింది. చీలమండ గాయంతో లాంగ్ జంప్ బరిలోకి దిగిన అంజు బాబీ జార్జి సింగిల్ జంప్ను కూడా పూర్తి చేయలేకపోయింది.
ఇదిలా ఉంటే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు శరత్ కమల్ పురుషుల టీటీ సింగిల్స్ రెండో రౌండులోకి అడుగుపెట్టాడు. బీజింగ్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ తొలి రౌండు మ్యాచ్లో శరత్ కమల్ 6-11 12-10 11-8 9-11 11-6 11-7 తేడాతో అల్ఫ్రెడో కార్నెరోస్ (స్పెయిన్)ను ఓడించాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|