యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
శ్రీలంక వన్డే సిరీస్‌కు సెహ్వాగ్ పూర్తిగా దూరం
దంబుల్లా (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 13:32 IST )
శ్రీలంక- భారత్ మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పూర్తిగా దూరం అయ్యాడు. చీలమండ గాయం కారణంగా తాజా వన్డే సిరీస్‌కు సెహ్వాగ్ అందుబాటులో ఉండటం లేదని టీం ఇండియా యాజమాన్యం ప్రకటించింది.

సెహ్వాగ్‌కు అయిన గాయం తీవ్రంగా ఉంది. అతను మిగిలిన సిరీస్‌కు కూడా దూరం కానున్నాడని జట్టు యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం జరిగిన ప్రాక్టీసు సెషన్‌లో సెహ్వాగ్ గాయపడిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వికెట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం: ధోనీ
నెంబర్‌వన్ స్థానం నాకు దక్కినా ఫెదరరే గ్రేట్: నాదల్
ఒలింపిక్స్: బాక్సింగ్ క్వార్టర్స్‌లో అఖిల్ పరాజయం
మొదటి వన్డే: భారత్‌పై శ్రీలంక అలవోక విజయం
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: కొనసాగుతున్న సానియా పతనం
తొలి వన్డేలో చతికిలబడ్డ భారత బ్యాట్స్‌మెన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...