యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బాక్సింగ్‌లో భారత్ జోరు: అథ్లెట్ల బేజారు
బీజింగ్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 15:49 IST )
బీజింగ్ విశ్వ క్రీడల్లో భారత బాక్సింగ్ జట్టు ఉత్సాహంతో ముందుకు కదం తొక్కుతుంటే అథ్లెట్లు నిరాశపరిచారు. బాక్సింగ్‌లో నిన్న అఖిల్ కుమార్ ముందుకు సాగితే నేడు ఆ బాధ్యతను జితేందర్ కుమార్ భుజానకెత్తుకున్నాడు. 400 మీటర్ల పరుగు పందెం అర్హతా పోటీల్లో వికాస్ గౌడ, మందీప్ కౌర్‌లు పరాజయం పాలయ్యారు.

హర్యానాకు చెందిన 21ఏళ్ల జితేందర్ కుమార్ అద్భుతంగా రాణించి 13-6 తేడాతో ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడు తులాష్‌బాయ్ డొనియోరవ్‌ను ఓడించాడు. నాలుగు రౌండ్ల మ్యాచ్‌లో జితేందర్ ఆధిక్యం మొదటినుంచి కనిపించింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌లోకి అఖిల్, జితేందర్‌లు ప్రవేశించారు. రష్యా క్రీడాకారుడు బాలక్‌షిన్‌తో జరిగే క్వార్టర్ పైనల్లో జితేందర్ ఆగస్టు 20వ తేదీన తలపడతాడు. బాక్సింగ్ క్రీడలో భారత క్రీడాకారుల మధ్య సహకారం పెంపొందటంతో వారి విజయాలు తేలికయ్యాయి.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒలింపిక్స్ బాక్సింగ్ క్వార్టర్స్‌లో జితేందర్ కుమార్
బీజింగ్ విశ్వ క్రీడలు: అఖిల్ అద్భుత విజయం
ఒలింపిక్స్ డబుల్స్ నుంచి పేస్- భూపతి జోడి నిష్క్రమణ
ఒలింపిక్స్: ఆరో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్న ఫెల్ప్స్
గెలవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి: అభినవ్
బీజింగ్ ఒలింపిక్స్: షూటింగ్‌లో గగన్, సంజీవ్ విఫలం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...