యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
టీం ఇండియా వన్డే జట్టు ఎంపిక ఒకరోజు వాయిదా
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008   ( 12:35 IST )
శ్రీలంకలో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపికచేసేందుకు సెలెక్షన్ కమిటీ ఈ నెల 7న సమావేశం కానుందని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ సిరీస్‌కు వన్డే జట్టును బుధవారం ఎంపిక చేస్తామని బీసీసీఐ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం జట్టు ఎంపికను ఒకరోజు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా వెల్లడించారు. జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుందని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టును కూడా అదే రోజు ఎంపిక చేసే అవకాశం ఉందన్నారు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ ఆగస్టు 18న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 క్రికెట్ చేర్చండి: గిల్‌క్రిస్ట్
భారత ఒలింపిక్ జట్టుకు రాజ్యవర్ధన్ రాథోడ్ నేతృత్వం
వాన్, వుడ్ రాజీనామా: ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ పీటర్సన్
రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు ధోనీ ఎంపిక
మెంజ్ టైటిల్‌ను 11వసారి చేజిక్కించుకున్న ఆనంద్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...