యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భారత ఒలింపిక్ జట్టుకు రాజ్యవర్ధన్ రాథోడ్ నేతృత్వం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008   ( 10:56 IST )
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల రోజున భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూనే అవకాశం రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు దక్కింది. భారత ఒలింపిక్ జట్టు సారథ్య బాధ్యతలను రాథోడ్‌కు అప్పగించారు. బీజింగ్ ఒలింపిక్స్ ఈ నెల 8న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు దక్కిన ఒకే ఒక్క రజత పతకాన్ని రాథోడ్ సాధించిపెట్టాడు.

రాథోడ్‌కు భారత్ ఒలింపిక్ జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించామని, ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత పతాకాన్ని చేతబూనిన రాథోడ్‌ను మిగిలిన క్రీడాకారులు అనుసరిస్తారని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సారథిగా అథ్లెటిక్ స్టార్ అంజూ బాబీ జార్జి వ్యవహరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వాన్, వుడ్ రాజీనామా: ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ పీటర్సన్
రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు ధోనీ ఎంపిక
మెంజ్ టైటిల్‌ను 11వసారి చేజిక్కించుకున్న ఆనంద్
తొలి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న ముర్రే
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు 160,000 మంది: చైనా
నార్త్ ఉరల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన హంపి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...