|
| ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారుల వాటా 57 |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 09:05 IST ) | |
ఆగస్టు ఎనిమిది నుంచి చైనాలోని బీజింగ్ వేదికగా జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో భారత్ తరపున 57 మంది క్రీడాకారులు పాలుపంచుకోనున్నారు. బీజింగ్లో జరిగే ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడానికి భారత్ నుంచి ఈ 57మంది మాత్రమే అర్హత పొందడం విశేషం.
ఒలింపిక్ నిర్హాహక సంఘం వివరాల మేరకు భారత్ నుంచి బీజింగ్ ఒలింపిక్ పోటీల్లో పాలుపంచుకోనున్న భారత క్రీడాకారుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిదిమంది ఎంపికయ్యారు. వీరిలో టెన్నీస్ బ్యూటీ సానియా మీర్జాతో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్ తదితరులు ఉన్నారు.
భారత్ నుంచి ఒలింపిక్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో అథ్లెటిక్స్ 17 మంది ఉండగా, షూటింగ్ క్రీడాకారులు తొమ్మిదిమంది ఉన్నారు. క్రీడాకారులతో పాటు దాదాపు 42మంది సహాయక సిబ్బంది సైతం బీజింగ్ చేరుకోనున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|