యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
టెహ్రాన్ (ఏజెన్సీ), మంగళవారం, 22 జులై 2008   ( 16:08 IST )
ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల పంట పండించుకుంది. ఈ పోటీల్లో భారత్ ఆరు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 21 పతకాలు దక్కించుకుంది. ఎం మహాలక్ష్మి అండర్- 8 బాలిక విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకోగా, మహిళల అంతర్జాతీయ మాస్టర్ పద్మినీ నౌత్ అండర్- 14 బాలికల విభాగంలో భారత్‌కు ఇంకొక స్వర్ణ పతకాన్ని అందించింది.

పి.ఉత్రా అండర్- 18 విభాగంలో స్వర్ణ పతాకాన్ని పొందింది. ఇదిలా ఉంటే బాలుర విభాగంలో దీప్తయాన్ ఘోష్ అండర్- 10 విభాగంలో, గిరిష్ కౌశిక్ అండర్- 12, ప్రసన్నారావు అండర్- 14 విభాగంలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం
ఈస్ట్ వెస్ట్ క్లాసిక్ టోర్నీలో సానియా మీర్జా ముందంజ
మెండిస్ మణికట్టుపై దృష్టిపెట్టండి: విశ్వనాథ్ సూచన
ట్వంటీ- 20 క్రికెట్ పరిణితి చెందిన స్పిన్నర్లకే: జెన్నెర్
తాజా టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సానియా ర్యాంకు పతనం
పార్టీలకు దూరంగా ఉండు: యువరాజ్‌కు కపిల్ సూచన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...