యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఇండియానాపోలిస్ క్వార్టర్స్‌లో బొపన్నా- ఖురేషి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 16 జులై 2008   ( 16:07 IST )
రోహాన్ బోపన్నా (భారత్)- ఐసాం ఉల్ ఖురేషి (పాకిస్థాన్) జోడి అమెరికాలో జరుగుతున్న ఇండియానాపోలిస్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మొదటి రౌండు మ్యాచ్‌లో బోపన్నా- ఖురేషి జోడి ఐగోర్ కునిత్సైన్- దిమిత్రీ తుర్సునోవ్‌లపై విజయం సాధించారు.

ఈ మ్యాచ్‌లో భారత్- పాకిస్థాన్ జోడి 2-6 7-5 10-6 తేడాతో రష్యా ప్రత్యర్థులను ఓడించింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో గతవారం జరిగిన హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ పురుషుల డబుల్స్ బోపన్నా- ఖురేషి జోడి ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. తాజా టోర్నీలో తరువాతి మ్యాచ్‌లో ఈ జోడి ఆష్లే ఫిషర్ (ఆస్ట్రేలియా), ట్రిప్ ఫిలిప్స్ (అమెరికా)లతో తలపడతారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్టాన్‌ఫోర్డ్ సింగిల్స్ నుంచి సానియా మీర్జా నిష్క్రమణ
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్‌: అక్తర్‌కు చోటు
కార్తీక్, పార్థీవ్‌ పటేల్‌లకు ఇదొక అవకాశం: కుంబ్లే
శ్రీలంకతో టెస్ట్ సిరీస్: కొలంబో చేరుకున్న టీం ఇండియా
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్: 13వ స్థానంలో సచిన్
ఇండియనాపోలీస్ టోర్నీ: పేస్- భూపతి జోడికి టాప్ సీడ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి...
ఇంకా చదవండి|మరిన్ని...