యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ కదిలిపోదు: అష్రాఫ్
కరాచీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 17:18 IST )
పాకిస్థాన్‌లో ఈ ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడికీ కదలిపోదని ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నాసీం అష్రాఫ్ శనివారం తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తమకు ఈ మేరకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి జరగనుంది. ఐసీసీ సమావేశాల్లో పాల్గొని ఇక్కడకు వచ్చిన సందర్భంగా అష్రాఫ్ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని తెలిపారు. పాక్ నుంచి ఈ టోర్నీని ఎక్కడికి మార్చబోమని ఐసీసీ ఈ సమావేశాల్లో హామీ ఇచ్చిందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భజ్జీ వివాదంపై దర్యాప్తు: సోమవారం బీసీసీఐకి నివేదిక
రోమ్ మాస్టర్స్ నుంచి మహేష్ భూపతి, పేస్ నిష్క్రమణ
దక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం
అజ్లాన్‌షా టోర్నీ: కివీస్ చేతిలో భారత్ ఓటమి
ఆసియాకప్ మహిళా క్రికెట్: జులన్ వంద వికెట్ల రికార్డు
మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace