|
| భజ్జీ వివాదంపై దర్యాప్తు: సోమవారం బీసీసీఐకి నివేదిక
|
| ముంబయి (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 15:20 IST ) | |
ముంబయి ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెంపదెబ్బ వివాదంపై నానావతి దర్యాప్తు పూర్తి చేశారు. తన దర్యాప్తు తుది నివేదికను నానావతి సోమవారం బీసీసీఐకి సమర్పించనున్నారు. శ్రీశాంత్ను భజ్జీ చెంపదెబ్బ కొట్టిన వివాదంపై విచారణకు సుధీర్ నానావతిని బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
ఈ వివాదంపై అన్నికోణాల్లో విచారణ పూర్తి చేశానని, ఇకపై ఆటగాళ్లు, అధికారులను ఈ వివాదానికి సంబంధించి ప్రశ్నంచివలిసిన అవసరం లేదని నానావతి తెలిపారు. తుది నివేదికను సోమవారం బీసీసీఐకి అందిస్తానని చెప్పారు. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఈ వివాదానికి సంబంధించి తనకు సంతృప్తికరమైన వివరణలు ఇచ్చారని నానావతి వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|