యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రోమ్ మాస్టర్స్ నుంచి మహేష్ భూపతి, పేస్ నిష్క్రమణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 11:54 IST )
భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహేష్ భూపతి రోమ్ మాస్టర్స్ డబుల్స్ విభాగం నుంచి నిష్క్రమించింది. డబుల్స్ రెండో రౌండు మ్యాచ్‌లో పరాజయంతో పేస్, భూపతి టోర్నీ నుంచి వెనుదిరిగారు.

నాలుగో సీడ్ భూపతి- మార్క్ నౌల్స్ జోడి స్పెయిన్‌కు చెందిన ఫెలిసియానో లోపెజ్- పెర్నాండో వెర్డాస్కోలపై రెండో రౌండులో పరాజయం పాలైంది. భూపతి- నౌల్స్ మొదటి సెట్‌లో ఆధిక్యత కనబర్చినప్పటికీ అనంతరం పట్టుసడలించారు. దీంతో ఈ మ్యాచ్‌లో 7-6 (4) 4-6 7-10తో స్పెయిన్ జోడిపై పరాజయం పాలైయ్యారు.

ఇదిలా ఉంటే లియాండర్ పేస్- పాల్ హాన్లీ (ఆస్ట్రేలియా)లు కూడా రోమ్ మాస్టర్స్ డబుల్స్ రెండో రౌండులో పరాజయం పాలైయ్యారు. రెండో రౌండు మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా జోడీ 6-4 3-6 6-10తో పోలెండ్‌ ఆటగాళ్లు మానిస్యుజ్ ఫుర్‌స్టెన్‌బర్గ్, మార్కోన్ మాత్కోవ్‌స్కీల ముందు తలవంచింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం
అజ్లాన్‌షా టోర్నీ: కివీస్ చేతిలో భారత్ ఓటమి
ఆసియాకప్ మహిళా క్రికెట్: జులన్ వంద వికెట్ల రికార్డు
మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి
ఉత్కంఠపోరులో డేర్‌డెవల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి గవాస్కర్ రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace