యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
అజ్లాన్‌షా టోర్నీ: కివీస్ చేతిలో భారత్ ఓటమి
ఇపో (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 12:00 IST )
అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-4తో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించినప్పటికీ, జట్టు ఓటమిపాలవడంతో సందీప్‌సింగ్ ప్రయత్నం వృధా అయింది. తాత్కాలికంగా ఏర్పాటైన భారత హాకీ సెలక్షన్ కమిటీ కెప్టెన్‌గా సర్దారా సింగ్‌ను ఎంపిక చేశారు.

గురువారం జరిగిన ఈ మ్యాచ్‌ ప్రారంభంలో భారత్ దూకుడును ప్రదర్శించి 2-0 ఆధిక్యాన్ని సాధించినప్పటికీ, క్రమంగా భారత్ తగ్గింది. అనంతరం భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే విధంగా గోల్స్ సాధించి 4-2తో ఆధిక్యంలో నిలించింది కివీస్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆసియాకప్ మహిళా క్రికెట్: జులన్ వంద వికెట్ల రికార్డు
మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి
ఉత్కంఠపోరులో డేర్‌డెవల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి గవాస్కర్ రాజీనామా
ఈ వారాంతానికి ఐపీఎల్‌లో ఆడేందుకు సచిన్ సిద్దం
బహిరంగ క్షమాపణకు సిద్ధపడ్డ భజ్జీ: బీసీసీఐకి లేఖ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace