యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008   ( 13:47 IST )
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరం అయ్యే అవకాశాలున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సచిన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడని సంగతి తెలిసిందే.

గజ్జల్లో గాయం కారణంగా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లన్నింటికీ సచిన్ దూరమయ్యాడు. దీనిపై సచిన్ టెండూల్కర్ మంగళవారం మాట్లాడుతూ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తాను ఆడటం, ఆడకపోవడంపై ఏమీ చెప్పలేనన్నాడు.

ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఫిజియోతో కలిసి కృషి చేస్తున్నానని సచిన్ చెప్పాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించే తప్పుకుండా ఆడతాను. ఐపీఎల్‌లో సాధ్యమైనంత త్వరగా ఆడేందుకు ప్రయత్నిస్తానని సచిన్ తెలిపాడు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడకపోవడంపై తానెటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. ముంబయి ఇండియన్స్ అధిపతి ముకేష్ అంబానీ గాయం నుంచి బయటపడటంపై దృష్టిపెట్టమని చెప్పారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించానప్పుడే ఆడతానని సచిన్ తెలిపాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టాప్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
హాకీ అడ్‌హాక్ కమిటీకి సురేశ్ కల్మాడీ నేతృత్వం
ఐపీఎల్: దక్కన్ ఛార్జెర్స్‌కు రెండో విజయం
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
భజ్జీ వివాదం: ఈ నెల 12న బీసీసీఐకి నానావతి నివేదిక
భారత్ వచ్చిన అక్తర్: ఐపీఎల్‌లో ఆరంగేట్రమే తరువాయి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace