యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ (ఏజెన్సీ), 6 మే 2008   ( 17:17 IST )
గుజరాజ్ హైకోర్టు మంగళవారం టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదని స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో జరిగే టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ తాను ఆడానని, తనకు క్రీడాకారుడికి లభించే ప్రయోజనాలు అందేలా చూడలని ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టు పరిశీలనకు వచ్చింది.

పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి భగవతి ప్రసాద్ తన తీర్పులో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడితే అది క్రికెట్ కాబోదని, టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడినంత మాత్రాన క్రీడాకారులు కారని తెలిపారు. టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడితే క్రీడాకారులుగా గుర్తింపు పొందినవారికి వచ్చే ఉద్యోగం రాదని స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భజ్జీ వివాదం: సోమవారం నానావతి కమిషన్ నివేదిక
భారత్ వచ్చిన అక్తర్: ఐపీఎల్‌లో ఆరంగేట్రమే తరువాయి
సచిన్‌ టెండూల్కర్‌కు పద్మ విభూషణ్ పురస్కార ప్రదానం
ఐపీఎల్: రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
తన్వీర్ రికార్డు బౌలింగ్ ప్రదర్శనకు ధోనీ ప్రసంశ లు
ముంబయిపై ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం: సెహ్వాగ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace