యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజీవ్‌గాంధీకి వైఎస్, డీఎస్ ఘన నివాళి
హైదరాబాద్, గురువారం, 21 మే 2009   ( 12:23 IST )
మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 18వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో రాజీవ్ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. రాజీవ్ వర్థంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలుచోట్ల వర్థంతి సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు రాజీవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ చేసిన సేవను నేతలు గుర్తు చేసుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక
జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత
ఈడీ దరఖాస్తును పరిష్కరించండి: హైకోర్టు
అధికారమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: వైఎస్
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడు
నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...