యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి
హైదరాబాద్, బుధవారం, 20 మే 2009   ( 16:53 IST )
విధి నిర్వహణలో భాగంగా లంచం ఆశించిన ఓ పంచాయితీ కార్యదర్శి ఏసీబీ అధికారుల్లో వల్లో పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన ఏసీబీ అధికారులు సదరు కార్యదర్శిని వలపన్ని పట్టుకున్నారు.

అధికారుల వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా పోచారం పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న పి. రమేష్ ఇంటి నిర్మాణం కోసం తన వద్దకు వచ్చిన వ్యక్తినుంచి రూ. ఐదువేల లంచం ఆశించాడు. అంతేకాకుండా లంచం ఇవ్వనిదే పనిచేయబోనంటూ షరత్తు పెట్టాడు.

దీంతో సదరు వ్యక్తి ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు రమేష్‌ను వలపన్ని పట్టుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రేపు టీడీఎల్పీ సమావేశానికి రానున్న బాబు
అక్రమ ప్రమోషన్లపై చర్యకు అధికారులు సిద్ధం
విడుదలను కోరుతూ జైళ్లలో ఖైదీల ఆందోళన
నేడు వైఎస్ ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు పూర్తి
అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరు
అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...