యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విడుదలను కోరుతూ జైళ్లలో ఖైదీల ఆందోళన
చర్లపల్లి, బుధవారం, 20 మే 2009   ( 12:59 IST )
ఆరేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న రాజకీయ ఖైదీలను విడుల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా మిగిలిన ఖైదీలు సైతం నిరాహార దీక్షలు చేపట్టడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

పోలీసుల వివరాల ప్రకారం చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బుధవారం ఉదయం నిరాహార దీక్షకు దిగారు. మావోయిస్టు, జనశక్తి ఖైదీలను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, ఆరేళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్నవారిని విడుదల చేయాలని ఖైదీలు ఈ నిరాహార దీక్షకు దిగారు. అదేసమయంలో వరంగల్ కేంద్ర కార్యాలయంలోని ఖైదీలు సైతం ఇదే విషయమై నిరాహార దీక్షకు దిగారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేడు వైఎస్ ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు పూర్తి
అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరు
అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలు
ప్రజల విశ్వసనీయత కోసం కృషి: వైఎస్
బంధువుల చేతికి బాలస్వామి మృతదేహం
మావల్లే కేసీఆర్‌ గెలిచారు: నాగం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...