|
| ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురి దారుణ హత్య |
| కడప, గురువారం, 7 మే 2009 ( 15:21 IST ) | |
కడప జిల్లాలో ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని మైదుకూరు మండలంలో ఉన్న కమ్మరికొట్టాలలో ఈ హత్యలు జరిగాయి.
ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి హత్య గురికావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లోని ఒక మహిళపై దుండగులు అత్యాచారం జరిపి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|