యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా: ఇద్దరి మృతి
హైదరాబాద్, 7 మే 2009   ( 15:16 IST )
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెల్లందలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న లారీ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు, 60 మంది గాయపడ్డారు.

గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాధితులను 106 వాహనంలో స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
21 నుంచి డీఈడీ రెండో సంవత్సర పరీక్షలు
హైదరాబాద్‌లో మరో మూడు ఫ్లూ కేసులు
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం
తోళ్ల పరిశ్రమవల్లే నీరు కలుషితం: జలమండలి
బాధితులకు సాయం అందించండి: బాబు
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...