యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
21 నుంచి డీఈడీ రెండో సంవత్సర పరీక్షలు
హైదరాబాద్, గురువారం, 7 మే 2009   ( 15:12 IST )
డీఈడీ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈ నెల 21న ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుహాసిని కావూరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు 26 వరకు జరుగుతాయి.

2007-09 బ్యాచ్ రెగ్యూలర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతోపాటు, మే- 2008 లేదా అంతకుముందు జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాయడానికి అర్హులని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హైదరాబాద్‌లో మరో మూడు ఫ్లూ కేసులు
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం
తోళ్ల పరిశ్రమవల్లే నీరు కలుషితం: జలమండలి
బాధితులకు సాయం అందించండి: బాబు
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
భోలక్‌పూర్ ఘటనపై సీపీఐ నిరసన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...