యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
నిత్యావసరాల సరఫరాకు చర్యలు: ప్రభుత్వం
హైదరాబాద్, గురువారం, 8 జనవరి 2009   ( 17:44 IST )
లారీల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకై నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజల్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ విషయమై పౌరసరఫరాలశాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాలుగురోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె ప్రభావం నిత్యావసరాల రవాణాపై పడకుండా తాము అవసమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

అదేసమయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పెట్రోల్, డీజిల్ డీలర్ల సంఘం, ఆయిల్ ట్యాంకర్ల సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిసి తమకు రక్షణ కల్పిస్తే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని తెలిపారు. వీరి కోరికను విన్న మంత్రి మాట్లాడుతూ ఈ విషయమై ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వారివి అనవసర ఆరోపణలు: కడియం శ్రీహరి
మేటాస్‌ ఛైర్మన్ పదవికి సిన్హా రాజీనామా
సత్యం కుంభకోణంపై ప్రభుత్వానిదే బాధ్యత: చిరు
సత్యం ఉద్యోగులకు బాసట: ముఖ్యమంత్రి
లారీల సమ్మెతో తీవ్రమవుతోన్న పెట్రోల్ కొరత
రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మొహరం ప్రార్థనలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...