యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పదవతరగతి పరీక్ష ఫీజు ఆఖరు తేది జనవరి 21
హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009   ( 13:00 IST )
ఈ ఏడాది పదవతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్ధులు జనవరి 21లోగా అపరాధ రుసుంతో పరీక్ష ఫీజుల చెల్లించవచ్చని పరీక్షల సంచాలకు తెలిపారు. ఈ విషయమై సంచాలకులు సుహాసిని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అపరాధ రుసుము రూ. 1000తో కలిపి సాధారణ పరీక్ష ఫీజును ఈ నెల 21 వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని ఈ ప్రకటనలో సంచాలకులు పేర్కొన్నారు. అలాగే విద్యార్ధులు చెల్లించిన పరీక్ష ఫీజులను ప్రధానోపాధ్యాయులు ఈ నెల 22లోగా ఉప ఖజానాలో జమచేయాలని ఆమె పేర్కొన్నారు.

విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను 23లోగా జిల్లా విద్యాశాఖాధికారికి, అందజేయాలని ఈ ప్రకటన ద్వారా సంచాలకు తెలియజేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త విధానంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు
వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: చంద్రబాబు
వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం
తీరప్రాంత రక్షణకు సహకరించండి: వైఎస్
సామాజిక న్యాయమే పీఆర్‌పీ లక్ష్యం: చిరు
తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...