యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కొత్త విధానంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు
హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009   ( 12:47 IST )
రానున్న గ్రూప్-2 ఇంటర్వ్యూలను కొత్త తరహాలో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. దీని ప్రకారం ప్రశ్నలు, సమాధానాలనే పాత విధానానికి స్వస్తి చెప్పి ఏదో ఓ అంశంపై అభ్యర్ధి చేసే చర్చ ద్వారా అతని సమర్ధతను నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొంది.

ఈ విషయమై కమిషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అభ్యర్ధి చురుకుదనం, శరీరభాష, నిజాయితీ, ప్రభుత్వ ఉద్యోగిగా అతను ఏమాత్రం సమర్ధుడు అన్న అంశాల ద్వారా అభ్యర్ధిని ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ రకమైన ఇంటర్వ్యూల సమయంలో గ్రేడుల ద్వారా అభ్యర్ధికి మార్కులు కేటాయిస్తామని ఆయన తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన గ్రూపు-2 రాత పరీక్షకు సంబంధించి ఫలితాలను గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వీటికోసం ఐదు బోర్డులను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: చంద్రబాబు
వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం
తీరప్రాంత రక్షణకు సహకరించండి: వైఎస్
సామాజిక న్యాయమే పీఆర్‌పీ లక్ష్యం: చిరు
తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ
వైఎస్ ధరల సంగతిని విస్మరించారు: చిరంజీవి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...