|
| వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం |
| తిరుమల, బుధవారం, 7 జనవరి 2009 ( 12:25 IST ) | |
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తిరుమల, సింహాచలం, భద్రాచలం ఆలయాల్లో దర్శనం కోసం భక్తులు బుధవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. దీంతో ఆయా దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమలలో భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాల్లో మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|