యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కాల్పుల ఉదంతంతో సున్నిత ప్రాంతాల్లో అలెర్ట్
హైదరాబాద్, బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 16:17 IST )
పాతబస్తీలోని సంతోష్ నగర్‌లో పోలీస్ కానిస్టేబుళ్లపై జరిగిన కాల్పుల ఉదంతంతో ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా, పోలీసులు కూడా అందుకు తగ్గట్టు పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే నగర భద్రతపై అత్యవసర సమావేశం నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు సున్నిత ప్రాంతాలను అలెర్ట్ చేశారు. రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి తనిఖీలు ముమ్మరం చేశారు.

గత కొంతకాలంగా నిఘా పెట్టి, గుర్తించిన ఉగ్రవాది వికారుద్దీన్‌ను ఎట్టకేలకు బుధవారం పట్టుకునే వ్యూహం బెడిసికొట్టగా, పరారైన అతనికోసం ముమ్మరంగా గాలిస్తూనే, నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సిమి కార్యకర్త కాల్పులు: ఇద్దరు పోలీసులకు గాయాలు
రెండు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం
కరెంటు గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు
విద్యుత్ కొరతపై బాబు ధ్వజం: విపక్షాల వాకౌట్
మాజీ సైనికోద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్
రైతు సంక్షేమంలో మేమే ఆదర్శం: కేరళ సీఎం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...