యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సీఎంచే మత్స్యదర్శిని ప్రదర్శనశాల ప్రారంభం
హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 15:59 IST )
హైదరాబాద్‌లో రూ. కోటీ యాభై లక్షలతో మత్స్యదర్శిని పేరుతో ఏర్పాటు చేసిన అలంకరణ చేపల ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలంకరణ చేపలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకై ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మత్స్యశాఖ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ మత్స్యదర్శినిలో అలంకరణ చేపలను తక్కువ ధరలకు అందించనున్నామని తెలిపారు. అలంకరణ చేపల మార్కెటింగ్‌కు మంచి అవకాశాలున్నందున దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ప్రత్యేక దృష్టి సారించనుందన్నారు.

తమిళనాడులో ఇది కుటీర పరిశ్రమగా ఉన్న రీతిలో రాష్ట్రంలోనూ ఉండేలా ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో భాగంగా అలంకరణ చేపల పెంపకంపై మేడ్చల్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఉత్తమం
వైఎస్ ఆస్తులపై ప్రత్యేక విచారణ: బాబు
రాజధానిలో తొమ్మిది కొత్త బస్సులు: ఆర్టీసీ వెల్లడి
అమీన్‌పూర్ దర్గాలో చిరంజీవి ప్రార్థనలు
పరిపాలనా సౌలభ్యం కోసం యాభై రాష్ట్రాలు
ప్రజా సమస్యలపై కలెక్టరేట్ల వద్ద లెఫ్ట్ ధర్నాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...