యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వైఎస్ ఆస్తులపై ప్రత్యేక విచారణ: బాబు
మహబూబ్‌నగర్, శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 12:37 IST )
తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ ఆస్తులపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. వైఎస్‌కు 2004లో ఆస్తులకు, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు మధ్య తేడా ఎలా వచ్చిందనే విషయాన్ని నిగ్గు తేల్చుతామని హెచ్చరించారు.

మహబూబ్‌ నగర్ జిల్లా, కోస్గిలో గురువారం జరిగిన మహాధర్నాలో ఆయన ప్రసంగిస్తూ పరిశ్రమలు, పత్రిక, టీవీ ఛానెల్ పెట్టే స్థాయికి ఎలా వచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబీకులు, అనుచరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెలంగాణకు సాగునీరు అందిస్తామని చెబుతూ శంకుస్థాపన చేసిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రికి రూ. వెయ్యి కోట్ల మేర ముడుపులు అందాయన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజధానిలో తొమ్మిది కొత్త బస్సులు: ఆర్టీసీ వెల్లడి
అమీన్‌పూర్ దర్గాలో చిరంజీవి ప్రార్థనలు
పరిపాలనా సౌలభ్యం కోసం యాభై రాష్ట్రాలు
ప్రజా సమస్యలపై కలెక్టరేట్ల వద్ద లెఫ్ట్ ధర్నాలు
రైతుకు మేలు చేయడంలో నెదర్లాండ్ ఆదర్శం
ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు కొట్టివేత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...