యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రామచంద్రయ్య ఫిరాయింపుపై టీడీపీ ఫిర్యాదు
హైదరాబాద్, గురువారం, 20 నవంబర్ 2008   ( 15:44 IST )
టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన రామచంద్రయ్య పార్టీ ఫిరాయించి ప్రజారాజ్యం పార్టీలో చేరినందున ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.

దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి చేసిన ఫిర్యాదులో తమ పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో మరో పార్టీలో చేరినందున ఆయనను ఫిరాయింపు చట్టం కింద అనర్హుడిగా ప్రకటించాలని కోరింది.

రెండు సార్లు రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపికైన రామచంద్రయ్య మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే ఫిరాయించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఫిర్యాదుపై హమీద్ అన్సారీ విచారణ చేపడుతున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్ర పోలీసుల అదుపులో బంగ్లా జాలర్లు
ఎన్నికల కమిషన్‌కు ప్రజారాజ్యం ఫిర్యాదు
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ బలి
చిరు రోడ్‌షోలో మళ్లీ విషాదం: ఇద్దరు బలి
శబరిమలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌ను వదులుకునేది లేదు: కేసీఆర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...