యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్ర పోలీసుల అదుపులో బంగ్లా జాలర్లు
ఢాకా, గురువారం, 20 నవంబర్ 2008   ( 15:33 IST )
బంగ్లాదేశ్‌కు చెందిన 17 మంది జాలర్లను శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం, బుడగొట్లపాలెం గ్రామంలో వారిని ఖైదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

తాము చేపల వేటకోసం వచ్చి నెలరోజుల క్రితం దారి తప్పిపోయామని వారు చెబుతుండగా, వారిపై రక్షణ శాఖ, మత్స్యశాఖ, ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు వివిధ కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎన్నికల కమిషన్‌కు ప్రజారాజ్యం ఫిర్యాదు
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ బలి
చిరు రోడ్‌షోలో మళ్లీ విషాదం: ఇద్దరు బలి
శబరిమలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌ను వదులుకునేది లేదు: కేసీఆర్
చిరుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు ఆదేశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...