|
| వరంగల్ ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ బలి |
| వరంగల్, గురువారం, 20 నవంబర్ 2008 ( 14:40 IST ) | |
వరంగల్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. గోవిందరావు పేట మండలం, మొట్లగూడెం సమీపంలోని తపమొంచ అడవిలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.
మృతులలో ప్రజాప్రతిఘటన దళానికి చెందిన శ్రీనివాస్ కూడా ఉన్నాడని, మరో మృతుడిని గుర్తించాల్సి ఉందని వెల్లడించాయి. సంఘటనా స్థలంలో రెండు తుపాకులు, ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|