యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత: 144సెక్షన్ అమలు
హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008   ( 13:42 IST )
బాబ్లీ ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం 144సెక్షన్ జారీ చేసింది. ఓ వైపు టీడీపీ నేతలు, వారిని అడ్డుకునేందుకు బాబ్లీ పరిరక్షక సమితి నేతలు బాబ్లీ బయలుదేరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ బృందం ఇప్పటికే మిగిలిన ప్రాజెక్టులన్నిటినీ సందర్శించి, చివరగా బాబ్లీకి బయలు దేరింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం వారిని అక్కడకు వెళ్లకుండా అడ్డుకునేలా 144వ సెక్షన్ అమలు చేసింది.

ధర్మాబాద్, బిలోలి వద్ద భారీగా పోలీసులను మోహరించినప్పటికీ, టీడీపీ నేతలు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ బృందంలో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, వరంగల్ ఎంపీ దయాకర్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్పీ శాంతియుత ఆందోళనలు
చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ చర్చలు
బీజేపీ ఎమ్మెల్యే దొరబాబుకు కాంగ్రెస్ తీర్థం
తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే కాంగ్రెస్‌తో ఓకే
పులివెందులలో పీఆర్పీ నేతల వాహనాల ధ్వంసం
టెక్నాలజీతో వైఎస్‌ పాలనకు చరమగీతం: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...