యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
టెక్నాలజీతో వైఎస్‌ పాలనకు చరమగీతం: బాబు
హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008   ( 09:43 IST )
టెక్నాలజీతో వైఎస్ పాలనకు చరమగీతం పాడాలని ఐటీ నిపుణులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిటికల్ చాటింగ్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ సందేశాల ద్వారా ఒకరినొకరు ప్రచారం చేసుకుంటూ వైఎస్‌ను గద్దె దించాలని సూచించారు.

పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం (టీఎస్‌ఎన్‌వీ)ని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితమే ఐటీ, బయోటెక్నాలజీ రంగాలను తాను ప్రోత్సహించానని గుర్తు చేశారు.

గ్రామీణ యువత ఐటీ, బయోటెక్ రంగాల్లో రాణించేందుకు తాము కృషి చేశామన్నారు. తమ పార్టీ విధానాల కారణంగా ప్రస్తుతం ఆంధ్ర నుంచి అమెరికాకు ఫోన్ ఉచితంగా మారిందని చెప్పారు. సైబరాబాద్ ఏర్పాటు ఘనత కూడా తమదేనన్నారు.

ఈ సందర్భంగా టీఎస్‌ఎన్‌వీ చీఫ్ పాళెం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సీఎం చేసేందుకై తాము గట్టికృషి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో నెలరోజుల పాటు తాము గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఓటు హక్కుతో అవినీతి అంతం: చిరు
హైదరాబాద్‌లో 20న బీసీల సదస్సు: గౌడ్
ఉమెన్స్ హాస్టల్‌లో చొరబడిన మెడికోపై వేటు
అనంతలో చివరి రోజు చిరు యాత్ర షురూ
బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలు
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...