|
| హైదరాబాద్లో 20న బీసీల సదస్సు: గౌడ్ |
| హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 17:13 IST ) | |
వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం కోరుతూ నవంబర్ 20న హైదరాబాద్లో బీసీల సదస్సు నిర్వహించనున్నామని నవతెలంగాణ పార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణలోని బీసీ నేతలతో నిర్వహించే ఈ సదస్సుకోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 24న జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ సాధనకోసం మరోసారి ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్నామని తెలిపారు.
ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకోసం దేవేందర్ గౌడ్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అలాగే ప్రజారాజ్యంలో ఏకంగా నవ తెలంగాణ పార్టీని విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|