యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశం
హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 13:48 IST )
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సును కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ఆరేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఇంటర్ పూర్తయి, ఎమ్‌సెట్ రాసిన వారు చేరవచ్చునని అధికారులు తెలిపారు.

డీ ఫార్మసీ చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు ప్రారంభం అవుతుందని, ప్రతి కళాశాలలోనూ 30 మందికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.

ఇప్పటికే డిగ్రీ స్థాయిలో బీఫార్మసీ కోర్సు ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో భారత ఫార్మసీ మండలి కొత్తగా ఈ ఫార్మా-డి కోర్సును ప్రవేశపెట్టింది. మొత్తం పది కళాశాలల్లో నాలుగు రాజధానిలోనే ఉండటం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రిజర్వేషన్ల పెంపుతో పెను ముప్పు: లోక్‌సత్తా
చిరుకు లేఖాస్త్రం వాస్తవమే: జోగయ్య
దక్షిణ తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర
సూరి, జగన్‌లకు నార్కో పరీక్షలు: నాగం డిమాండ్
కాంగ్రెస్‌కు మరో మాజీ మంత్రి రాజీనామా
ఎస్సీలలోకి రజకులు: చంద్రబాబు హామీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...