|
| భూప్రకంపనలతో శ్రీకాకుళంలో ప్రజల భీతి |
| శ్రీకాకుళం, సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:06 IST ) | |
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కవిటి, కంచిలి మండలాల్లో దాదాపు పది సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే భూ ప్రకంపనల తీవ్రత, ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి వివరాలు అందలేదు. ఇటీవలి కాలంలో ప్రకాశం, విశాఖ జిల్లాల్లో సైతం భూమి స్వల్పంగా కంపించిన సంగతి గమనార్హం.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|