యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రాజెక్టుల పరిశీలన కోసం మహారాష్ట్రకు టీడీపీ టీం
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకై తెలుగుదేశం పార్టీ బృంద0 మహారాష్ట్రకు వెళ్లింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ బృందం దీనికోసం ఇప్పటికే పరిశీలన ప్రారంభించింది.

ఔరంగాబాద్ వెళ్లిన ఈ బృందం ఇప్పటివరకు మూడు ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలించింది. బాబ్లీ ప్రాజెక్టు సహా మొత్తం పదకొండు ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మిస్తుండగా, అన్ని ప్రాజెక్టులను పరిశీలించి, నష్టం అంచనా వేయనున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు.

వందలాది కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లగలదని ఇప్పటికే టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టం అంచనాను పరిశీలించేందుకై తమ బృందాన్ని అక్కడకు పంపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ
డిసెంబర్‌లో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు
విశాఖ ఎస్పీ ఎదుట 31 మావోయిస్టుల లొంగుబాటు
భారీ జాబితాతో తెరాస కార్యవర్గం
అల్పపీడనంగా మారిన వాయుగుండం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...