యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చేనేత కార్మికులను ఆదుకుంటాం: సీఎం
హైదరాబాద్, ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 17:24 IST )
చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆదివారం పరామర్శించారు.

చేనత కార్మికులకు పావలా వడ్డీతో రుణాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కిలో 2 రూపాయల చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా చేనత కుటుంబాలకు అంత్యోదయ కార్డులు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలిపారు.య
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: చిరు
బైంసాలో ఆరుగురి సజీవ దహనం
అవినీతి విష వృక్షాన్ని పెకలిస్తాం: చిరంజీవి
సీతారాం ఏచూరితో అల్లు అరవింద్ చర్చలు
పరిశ్రమల పేరుతో పరాధీనానికి పీఆర్పీ నో
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బంద్‌తో ఉద్రిక్తత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...