యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ: చిరంజీవి
శ్రీకాకుళం, శనివారం, 11 అక్టోబర్ 2008   ( 11:43 IST )
పొత్తులతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం తాను చేపట్టిన యాత్ర పూర్తయిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకోగలమన్నారు. అంతవరకు మిత్ర పక్షాలు వేచి చూడగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యంను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక స్థితికి కూడా ప్రాధాన్య ముంటుందన్న హరిరామ జోగయ్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు.

ఎన్నికలు ఏ సమయంలో జరిగినా తామే విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. నక్సలిజం శాంతి, భద్రతల సమస్య కాదన్నారు. తాను సామాజిక న్యాయం కోసం పని చేస్తున్నాననే విషయాన్ని వారు అర్థం చేసుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీపీఐ నేతలతో తెరాస చీఫ్ కేసీఆర్ భేటీ
ప్రజారాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా
టీడీపీని కాంగ్రెస్ విమర్శించడం తగదు: బీజేపీ
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ ద్వారా థ్యాంక్స్
పొత్తులపై 14లోపు నిర్ణయం: రాఘవులు వెల్లడి
చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...