|
| ప్రజారాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా |
| శ్రీకాకుళం, 11 అక్టోబర్ 2008 ( 10:04 IST ) | |
టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో పాటు శుక్రవారం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. శ్రీకాకుళంలో ఆ పార్టీ చీఫ్ చిరంజీవి సమక్షంలో ఆయన ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు.
ఆయనతో పాటు మాజీ శాసనసభ్యుడు గణబాబు, విశాఖ సిటీ కేబుల్ ఎండీ పీఎల్కే మూర్తి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి.శ్రీనివాస్, విశాఖ సిటీ కేబుల్ ఎండీ కాకర్ల శాండిల్య, టీడీపీ నేత జహీర్ అహ్మద్ తదితరులు కూడా ప్రజారాజ్యం పార్టీలో విలీనమయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు వంటి మంచి నేతలు పార్టీలో చేరడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి నేతల చేరికతో పార్టీ కొత్త జవసత్వాలను పుంజుకుంటుందని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|