|
| చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన |
| శ్రీకాకుళం, శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 14:27 IST ) | |
ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి చేపట్టిన ప్రజా అంకిత యాత్రకు శ్రీకాకుళం జిల్లాలో విశేష స్పందన కన్పించింది. శ్రీకాకుళం నుంచి రోడ్షోకు బయలు దేరిన ఆయనకు ప్రజలు దారి పొడవునా నీరాజనాలు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పుష్కలంగా వనరులున్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ నుంచి వలసలు నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. మత్స్య సంపద, చేనేత వస్త్రాలకు పేరుపొందిన ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల పిలుపు మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, వారి కష్ట, నష్టాలను పరిష్కరించడమే తన ధ్యేయమన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను వెనుకబాటు తనం నుంచి రక్షిస్తామని అయన అన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|