యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం
హైదరాబాద్, 10 అక్టోబర్ 2008   ( 11:57 IST )
రాజకీయ లబ్ధికోసమే టీడీపీ ప్రత్యేక తెలంగాణ నాదాన్ని జపిస్తోందని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ విమర్శించారు. మూడేళ్లకు ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఎన్నికల ముందుగా తీసుకోవడంతో ఆ పార్టీ చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రజలు బాగా అర్థం చేసుకోగలరన్నారు.

హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కారణమేదైనప్పటికీ, ఇప్పటికైనా టీడీపీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పేద ప్రజలకోసం ఇప్పటికే పలు అభివృద్ధి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలదని జోస్యం చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవి
శ్రీకాకుళం నుంచి ప్రజా అంకిత యాత్ర ప్రారంభం
ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు
శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం
ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మధ్యంతర భృతిపై సర్కారుతో జేఎసీ చర్చలు సఫలం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...