యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 12:01 IST )
Srivaru
PC
తిరుమల‌లో గత పది రోజులుగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వివిధ వాహనాలలో ఊరేగిన శ్రీవారికి గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించారు.

ఈ సందర్భంగా పుష్కరిణిలో స్నానం చేసేందుకై భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పుష్కరిణి మధ్యలోకి వెళ్లని రీతిలో ఇనుపకంచె ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా పుష్కరిణిని స్వామి వారి కటౌట్లు, పుష్పాలతో అలంకరించారు. గురువారం రాత్రి ధ్వజావరోహణం జరగడం ద్వారా బ్రహ్మోత్సవాలు ముగింపునకు వచ్చినట్లవుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మధ్యంతర భృతిపై సర్కారుతో జేఎసీ చర్చలు సఫలం
రేణిగుంట ఎయిర్‌పోర్టు హోదా పెంపుకు ఓకే
రాష్ట్రంలో 5.75కోట్ల ఓటర్లు: సీఈవో సుబ్బారావు
ప్రధాని దృష్టికి వరి మద్దతు ధర: వైఎస్
రాజకీయాల్లోకి జగన్: వివేకానందరెడ్డి
బ్రహ్మోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీహరి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...