యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రారంభమైన నవ తెలంగాణ నగారా
హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 18:05 IST )
హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న నవ తెలంగాణ నగారా బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నగారాలో భాగంగా మొదట సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సభకు వచ్చినవారు దీనిని ఆసక్తిగా తిలకించారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) అధినేత దేవేందర్ గౌడ్‌తో పాటుగా ఇతర నేతలు సభా వేదికకు తరలివచ్చారు.

దేశంలో చిన్నరాష్ట్రాల సాధనకోసం పాటుపడుతున్న ఆ ప్రాంత నేతలు ఈ సదస్సుకు వచ్చారు. సదస్సులో నేతల ప్రసంగాలను వినటానికి తెలంగాణాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ద్వారానే ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమని ఎన్టీపీపీ నేతలు అంటున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఖమ్మం జిల్లాకు సాగర్ సాగునీరు
సెప్టెంబరు 11న అనంతపురానికి సోనియా రాక
సీఎంను కలిసిన వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ
సాగునీటి ప్రాజెక్టులు ఇకపై పర్యాటక కేంద్రాలు
ముత్యాలపాలెం రేవు అభివృద్ధికి నో: ప్రభుత్వం
ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా!
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...